Posted on 2025-05-20 07:24:46
డైలీ భరత్, చౌదరిపల్లి: చౌదరిపల్లి ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ . నలుగురు సభ్యులతో రెవెన్యూ కమిటీ ఏర్పాటు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిర్ణయించిన కలెక్టర్ మనుచౌదరి .
ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్. భూ వివాదం, దాని స్వభావాన్ని నిర్థారించటం కోసం నలుగురు సభ్యులతో కూడిన రెవెన్యూ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న కలెక్టర్ మనుచౌదరి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >