Posted on 2025-05-20 10:56:00
డైలీ భారత్, కొండగట్టు: నలభై ఒక్క రోజులు నిష్ట నియామలతో అనునిత్యం శ్రీరామ నామని స్మరిస్తూ ప్రతి రోజూ ఒక్క పోద్దు దీక్ష లతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తు ఆంజనేయ స్వామి కృపా కు పాత్రులై భక్తి శ్రద్ధలతో పూజించి సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆద్వర్యంలో ఇరుముడి ని కట్టుకోనీ దాదాపు నూట యాభై మంది స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రమైన కొండగట్టు కు కోంత మంది. అదేవిధంగా భద్రాచలం, విజయవాడ కనకదుర్గమ్మ,తిరుపతి ,వారి దేవాలయం కు ఇరుముడులు సమర్పించూటకు బయలు దేరారు.
పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఎదైనా మొక్కలు కోరుకుంటే అక్కడ కోలువుదిరిన హనుమాన్ తక్షణమే నేరవేరుస్తాడు అనే నమ్మకంతో గుండెంగ గ్రామస్తులు ఆ స్వామి నీ కోలుస్తు,ఆధిక సంఖ్యలో మాల ధారణ చేయడానికి స్థానికులు సిద్ధపడతారు.గుండెంగ గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, చూడాలని అదేవిధంగా తమ పాడి పంటలు సంవృద్దిగ పండాలని సిరులు కురిపించే విధంగా దివించాలిన హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >