Posted on 2025-05-20 10:56:00
డైలీ భారత్, కొండగట్టు: నలభై ఒక్క రోజులు నిష్ట నియామలతో అనునిత్యం శ్రీరామ నామని స్మరిస్తూ ప్రతి రోజూ ఒక్క పోద్దు దీక్ష లతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తు ఆంజనేయ స్వామి కృపా కు పాత్రులై భక్తి శ్రద్ధలతో పూజించి సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆద్వర్యంలో ఇరుముడి ని కట్టుకోనీ దాదాపు నూట యాభై మంది స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రమైన కొండగట్టు కు కోంత మంది. అదేవిధంగా భద్రాచలం, విజయవాడ కనకదుర్గమ్మ,తిరుపతి ,వారి దేవాలయం కు ఇరుముడులు సమర్పించూటకు బయలు దేరారు.
పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఎదైనా మొక్కలు కోరుకుంటే అక్కడ కోలువుదిరిన హనుమాన్ తక్షణమే నేరవేరుస్తాడు అనే నమ్మకంతో గుండెంగ గ్రామస్తులు ఆ స్వామి నీ కోలుస్తు,ఆధిక సంఖ్యలో మాల ధారణ చేయడానికి స్థానికులు సిద్ధపడతారు.గుండెంగ గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, చూడాలని అదేవిధంగా తమ పాడి పంటలు సంవృద్దిగ పండాలని సిరులు కురిపించే విధంగా దివించాలిన హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >