Posted on 2025-05-20 10:56:00
డైలీ భారత్, కొండగట్టు: నలభై ఒక్క రోజులు నిష్ట నియామలతో అనునిత్యం శ్రీరామ నామని స్మరిస్తూ ప్రతి రోజూ ఒక్క పోద్దు దీక్ష లతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తు ఆంజనేయ స్వామి కృపా కు పాత్రులై భక్తి శ్రద్ధలతో పూజించి సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆద్వర్యంలో ఇరుముడి ని కట్టుకోనీ దాదాపు నూట యాభై మంది స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రమైన కొండగట్టు కు కోంత మంది. అదేవిధంగా భద్రాచలం, విజయవాడ కనకదుర్గమ్మ,తిరుపతి ,వారి దేవాలయం కు ఇరుముడులు సమర్పించూటకు బయలు దేరారు.
పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఎదైనా మొక్కలు కోరుకుంటే అక్కడ కోలువుదిరిన హనుమాన్ తక్షణమే నేరవేరుస్తాడు అనే నమ్మకంతో గుండెంగ గ్రామస్తులు ఆ స్వామి నీ కోలుస్తు,ఆధిక సంఖ్యలో మాల ధారణ చేయడానికి స్థానికులు సిద్ధపడతారు.గుండెంగ గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, చూడాలని అదేవిధంగా తమ పాడి పంటలు సంవృద్దిగ పండాలని సిరులు కురిపించే విధంగా దివించాలిన హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >