Posted on 2026-05-02 22:28:56
డైలీ భారత్ స్పెషల్: ప్రతీ పత్రికా కలం ఒక దీపమై చీకట్లును చెదిరకొట్టింది..!
ప్రతీ కలం కాగితం మీద అక్షరాలుగా మారి
ప్రపంచానికి వెలుగు చూపింది..!
ఒక వార్త వెనుక రాత్రి పగలు తేడా లేకుండా నడుస్తున్న విలేకరి అడుగుల బాధను చూడరా..!
ఎండ వానల ఆటుపోటులను తట్టుకోంట్టు
పయనం చేస్తూ...
బెదిరింపుల ముల్లులను లేక్కచేయక
మన దేశం కోసం మన కోసం నడుస్తున్న
పత్రికా అడుగుల బాధను చూడరా..!
నిజం కోసం పత్రికా కలం నుంచి జాలువారిన
అక్షరం చినుకు పెను తుపానై అధికారాలు కదలేలా
చేస్తుంది..!
మనం తీసుకునే స్వచ్చమైన గాలి కోసం
ఎన్నో త్యాగాలు చేస్తూ..
అణచివేత గాలులు ఎన్ని వీచినా
ప్రజాస్వామ్యానికి పత్రికా కంచుకోటై
నిలుస్తుంది..!
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ( మే 3)శుభాకాంక్షలు
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >