Posted on 2025-05-12 22:06:19
డైలీ భారత్ న్యూస్, తూప్రాన్ మెదక్:జిల్లా ఎస్పీ .డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో లాంగ్ టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు.
జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నడుస్తుందని అన్నారు. పేద పిల్లలు మరియు పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్ ఏ ఆర్ డియస్పి. రంగా నాయక్ మరియు మెదక్ టౌన్ సీఐ నాగరాజు మరియు ఆర్ఐ శైలందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >