Posted on 2025-05-12 22:06:19
డైలీ భారత్ న్యూస్, తూప్రాన్ మెదక్:జిల్లా ఎస్పీ .డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో లాంగ్ టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు.
జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నడుస్తుందని అన్నారు. పేద పిల్లలు మరియు పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్ ఏ ఆర్ డియస్పి. రంగా నాయక్ మరియు మెదక్ టౌన్ సీఐ నాగరాజు మరియు ఆర్ఐ శైలందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >