Posted on 2025-05-12 22:04:46
చేగుంట పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు
డైలీ భారత్ న్యూస్, చేగుంట/మాసాయిపేట్:మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట గ్రామానికి చెందిన ఏశం కుమార్ తండ్రి మల్లయ్య వయసు 41 సంవత్సరములు, కులము యాదవ్, వృత్తి వ్యవసాయము తేది 10.05.2025 నుండి కనబడటం లేదని అతని భార్య ఏశం బాలమణి వయసు 38 సంవత్సరంలు ఫిర్యాదు మేరకు చేగుంట పోలీస్ స్టేషన్ జి చైతన్య కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది అని తెలిపారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >