Posted on 2025-05-12 22:04:46
చేగుంట పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు
డైలీ భారత్ న్యూస్, చేగుంట/మాసాయిపేట్:మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట గ్రామానికి చెందిన ఏశం కుమార్ తండ్రి మల్లయ్య వయసు 41 సంవత్సరములు, కులము యాదవ్, వృత్తి వ్యవసాయము తేది 10.05.2025 నుండి కనబడటం లేదని అతని భార్య ఏశం బాలమణి వయసు 38 సంవత్సరంలు ఫిర్యాదు మేరకు చేగుంట పోలీస్ స్టేషన్ జి చైతన్య కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది అని తెలిపారు
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >