Posted on 2025-05-12 22:13:24
డైలీ భారత్, సూర్యాపేట: "ఫిర్యాదుధారుని మీద నమోదు కాబడిన ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసు మాత్రమే ఇవ్వడానికి మరియు అతని యొక్క స్కానింగ్ సెంటర్ను సజావుగా నిర్వహించూకోవడానికి అనుమతించడం కోసం" అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి మొదటగా రూ.25,00,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు లంచాన్ని రూ.16,00,000/- తగ్గించి తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన సూర్యాపేట డివిజన్ డి.ఎస్.పి. - కె. పార్థ సారథి మరియు పట్టణ రక్షక భట నిలయం అధికారి (ఇన్స్పెక్టర్) - పి. వీర రాఘవులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం
Posted On 2026-03-08 21:43:35
Readmore >