Posted on 2025-05-12 12:23:16
డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు భాషా చైతన్య సమితి వారు మే 8, 2025. రోజున హైదరాబాదులోని, త్యాగరాయ గానసభలో, నిర్వహించిన తెలుగు భాష చైతన్య సమితి 12వ వార్షికోత్సవ సభలో సిరిసిల్ల చెందిన యువకవి గుండెల్లి వంశీకృష్ణ పాల్గొని కవితా పఠనం చేయడం జరిగింది. కవితా పఠనం అనంతరం యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యములో ప్రముఖుల చేతుల మీదుగా యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >