Posted on 2025-05-11 08:54:16
మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్న నియామక పత్రం
ఎంపీ రఘునందరావు ఆదేశాల మేరకు ములుగు నాగేందర్ రెడ్డి ఎన్నిక
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలోని పోతంశెట్టిపల్లి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ లో పార్టీకి అనుకూలంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఇప్పటినుండి నేటి వరకు కార్యకర్తలతో ఎలక్షన్లలో కమిటీలతో స్నేహంతో ప్రేమ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన సేవలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు మెదక్ జిల్లా ఎంపీ రఘు నందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా మాసాయిపేట మండలంకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఈయన గతంలో చేసిన సేవలు గుర్తించి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక పత్రం బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో అందజేశారు అదేవిధంగా పార్టీకి ఎల్లవేళల సేవలు అందిస్తానని పార్టీ కార్యకర్తల ముందు అధ్యక్షుడు ముందు ప్రమాణం చేశాను అని పోతన శెట్టిపల్లి మాసాయిపేట మండల నూతన మొలుగు నాగేందర్ రెడ్డి అధ్యక్షుడు అన్నారు అదేవిధంగా నాకు పదవి ఇచ్చినందుకు మెదక్ జిల్లా ఎంపీ రఘునంద రావు, రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో 100% మనమే గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >