Posted on 2025-03-23 14:51:25
డైలీ భారత్ న్యూస్, మెదక్:మెదక్ పార్లమెంట్ సభ్యులు ఏం రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బైండ్ల కుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మెట్రో రైలు సాధించడం జరిగింది విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న రఘునందన్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ,ఆయన బంధు, మిత్రుల తో కలిసి ఆనందంగా జీవించాలని ,ప్రజా జీవితంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాలని, మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజాసేవకు మారుపేరుగా నిలువాలని కోరుకుంటున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ దిశా కమిటీ మెంబర్స్ సుజాత న్యాయవాది రామ్మోహన్ బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి పవన్ ముదిరాజ్ జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >