Posted on 2025-03-23 10:21:25
డైలీ భారత్ న్యూస్, మెదక్:మెదక్ పార్లమెంట్ సభ్యులు ఏం రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బైండ్ల కుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మెట్రో రైలు సాధించడం జరిగింది విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న రఘునందన్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ,ఆయన బంధు, మిత్రుల తో కలిసి ఆనందంగా జీవించాలని ,ప్రజా జీవితంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాలని, మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజాసేవకు మారుపేరుగా నిలువాలని కోరుకుంటున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ దిశా కమిటీ మెంబర్స్ సుజాత న్యాయవాది రామ్మోహన్ బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి పవన్ ముదిరాజ్ జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
Posted On 2025-04-20 15:02:56
Readmore >నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
Posted On 2025-04-19 19:00:32
Readmore >బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Posted On 2025-04-19 18:21:12
Readmore >జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు
Posted On 2025-04-19 16:29:52
Readmore >