Posted on 2025-03-23 06:19:47
డైలీ భారత్, దమ్మపేట: మహిళా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి గా ఉన్న మచ్చల పార్వతి మండలంలో అధ్యధికంగా సభ్యత్వాలు చేసినందున దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు గా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా గాంధీ భవనంలో మండల అధ్యక్షురాలిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది.
మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన మచ్చల పార్వతి కి చీకటి. శ్రీనివాసరావు, TPCC సోషల్ మీడియా, అశ్వారావుపేట నియోజకవర్గం. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
Posted On 2025-04-20 15:02:56
Readmore >నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
Posted On 2025-04-19 19:00:32
Readmore >బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Posted On 2025-04-19 18:21:12
Readmore >జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు
Posted On 2025-04-19 16:29:52
Readmore >