Posted on 2025-03-23 10:49:47
డైలీ భారత్, దమ్మపేట: మహిళా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి గా ఉన్న మచ్చల పార్వతి మండలంలో అధ్యధికంగా సభ్యత్వాలు చేసినందున దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు గా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా గాంధీ భవనంలో మండల అధ్యక్షురాలిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది.
మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన మచ్చల పార్వతి కి చీకటి. శ్రీనివాసరావు, TPCC సోషల్ మీడియా, అశ్వారావుపేట నియోజకవర్గం. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >