Posted on 2025-03-23 10:49:47
డైలీ భారత్, దమ్మపేట: మహిళా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి గా ఉన్న మచ్చల పార్వతి మండలంలో అధ్యధికంగా సభ్యత్వాలు చేసినందున దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు గా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా గాంధీ భవనంలో మండల అధ్యక్షురాలిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది.
మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన మచ్చల పార్వతి కి చీకటి. శ్రీనివాసరావు, TPCC సోషల్ మీడియా, అశ్వారావుపేట నియోజకవర్గం. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు
Posted On 2025-12-14 20:40:04
Readmore >
వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమళ్ళ గంగయ్య గెలుపు
Posted On 2025-12-14 18:15:57
Readmore >
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బస్సి సునీత
Posted On 2025-12-14 17:52:51
Readmore >
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్
Posted On 2025-12-14 14:54:09
Readmore >