Posted on 2025-03-23 10:49:47
డైలీ భారత్, దమ్మపేట: మహిళా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి గా ఉన్న మచ్చల పార్వతి మండలంలో అధ్యధికంగా సభ్యత్వాలు చేసినందున దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు గా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా గాంధీ భవనంలో మండల అధ్యక్షురాలిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది.
మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన మచ్చల పార్వతి కి చీకటి. శ్రీనివాసరావు, TPCC సోషల్ మీడియా, అశ్వారావుపేట నియోజకవర్గం. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >