Posted on 2025-02-22 21:08:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సర్దార్ నగర్, మన్మరి, దోస్వాడ, హోలీ స్పిరిట్, గర్ల్స్ స్కూల్, షాబాద్ కేజీబీవీ స్కూల్, మాంటిసోరి స్కూల్, నవజీవన్ స్కూల్, బాయ్స్ హై స్కూల్, తాళ్లపల్లి ,శ్రీ చైతన్య మోడల్ స్కూల్, మోడల్ కళాశాల, ధ్యానహిత, పోతుగల్,హైతాబాద్ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఎ ఎం ఆర్ ట్రస్ట్ చైర్మన్ అభిరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి సోమవారం పరీక్ష ప్యాడులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకై కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు గుండాల అశోక్, కుమ్మరి చెన్నయ్య , మాజీ సర్పంచులు రవీందర్ నాయక్ ,నర్సిoలు, యూత్ కాంగ్రెస్ నాయకులు కోట జగదీశ్వర్, జంగయ్య,శ్రీనివాస్, శేఖర్, ఆంజనేయులు,తౌసీఫ్,దయాకర్ , సూర్య భాయ్ మరియు నాయకులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >