| Daily భారత్
Logo




బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి

News

Posted on 2025-02-12 23:33:40

Share: Share


బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ నందు జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ లో జాతీయ ప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల అవలంబిస్తున్న విధానాలను ఖండిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కనబరచాలని తెలియజేశారు గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ తప్పించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుచున్నట్లుగా ఉందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు సంవత్సన్నారా  కాలంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే జనాభా బీసీ కులగనలను చేయలేదు  బీసీల జనాభాను తక్కువ చూపిస్తూ ఓసిల జనాభాను ఎక్కువ చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు తగ్గించే విధంగా కుట్రపన్ని న విధానాన్ని బీసీ సమాజం  చూస్తోందని స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు

 జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా కురిమెల్ల శంకర్ ఈ రాష్ట్రంలో ఓసిల జనాభాను పెంచి చూపిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్న బీసీలకు బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలని రెక్టిఫై చేసి సరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాడని ఇవాళ బీసీలను జనాభా తక్కువ చేసి చూపిస్తూ బీసీ   రిజర్వేషన్లు గండి కొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఇదే పద్ధతి కొనసాగిస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన గుణపాఠం జరుగుతుందని ప్రభుత్వాన్ని పెద్దవా చేశారు

 ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమలాపురం సత్యనారాయణ  జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్ జిల్లా నాయకులు కాసోజు రామాచారి తదితరులు ప్రసంగించారు

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >