Posted on 2024-12-29 23:03:14
వారంలో రెండవసారి మెరుపు దాడి.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నమ్మదగిన సమాచారం మేరకు కృష్ణసాగార్ గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెంజిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు. నిర్వహించినారు ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఐదు కోడిపుంజులు సుమారు 17వేల నగదు దొరికినట్టు సమాచారం. మండలంలో వారం గడకవకముందే 2వ సారి మెరుపు దాడి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఏ .రమాకాంత్, జిల్లా టాక్స్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, ఎస్సై రామారావు సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >