Posted on 2024-12-29 21:52:24
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ప్రొ కబడ్డీ సీజన్-11 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 32-23 తేడాతో పట్నా పైరేట్స్ను ఓడించి తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ జట్టులో శివమ్ 9, మహ్మద్ రెజా 7, వినయ్ 6 రైడ్ పాయింట్లతో అదరగొట్టారు. గత సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్లో విజేతగా నిలవడం విశేషం.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >