Posted on 2024-12-29 21:52:24
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ప్రొ కబడ్డీ సీజన్-11 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 32-23 తేడాతో పట్నా పైరేట్స్ను ఓడించి తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ జట్టులో శివమ్ 9, మహ్మద్ రెజా 7, వినయ్ 6 రైడ్ పాయింట్లతో అదరగొట్టారు. గత సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్లో విజేతగా నిలవడం విశేషం.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >