Posted on 2024-10-29 17:18:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీకి ఇవాళ రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి.. భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఇద్దరు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు.. బిల్లులు పాస్ చేయించేందుకు రూ.మూడు లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను కోరాడుఏవో ఖలీల్ .. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో వలపన్ని రూ.మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా ఖలీల్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు.. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >