Posted on 2024-10-29 16:16:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గాంధీ నగర్ కాలనీ చెందిన కాంగ్రెస్ యువ నాయకులు కబీర్ తన సొంత ఖర్చులతో కళాశాలకు 100 కుర్చీలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి దానగుణం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్, తిరుపతి రెడ్డి,జమృద్ ఖాన్, ఇబ్రహీం, రఘు,అలీం సఖిబ్, ముబారక్ అలీ ఖాన్, ఖదిర్, మహబూబ్, ఫయాజ్, జఫర్ ఖాన్, రవితేజ, మొహమ్మద్, జోయబ్, సబెర్, అఫ్రోజ్, జమీర్, అబ్బు ,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >