Posted on 2024-10-27 21:33:58
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్పస్వామివారి ప్రసాదం అరవణ పాయసం ఎంత విశిష్టమైనది. శబరిమల అయ్యప్ప సన్నిధలో మండల మకరవిల్లకు మహోస్వానికి అరవణ పాయసం తయారీ ప్రారంభం.ఈ ప్రసాదం కొంచెం తిని తమ జన్మ ధన్యం చేసుకుంటే చాలు అని భావించే భక్తులు కోట్లాది మంది ఉన్నారు. రాబోయే మండల మకర విళక్కు ఉత్సవం 2024-25 కోసం, నవంబర్ 16 వరకు 40 లక్షల అరవణ పాయసం టిన్నులను సిద్ధం చేయాల్సి ఉంది.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >