Posted on 2024-10-27 20:35:07
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు లో అనేక రకాలైన లోపాలు ఉన్నాయనీ, నిబంధనలకు విరుద్ధంగా ఒక మండలంలో ఉన్న ఉపాధ్యాయులను వేరే మండలంలోకి ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని అన్నారు.. G.O.25 ప్రకారం కాంప్లెక్స్ పరిధిలో తర్వాత మండల పరిధిలో ఆ తరువాత పక్క మండలాలలో సర్దుబాటు చేయాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ అలాంటివి ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా సర్దుబాటు చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు... విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలలో సింగిల్ టీచర్ పాఠశాలల్లో సంఖ్య ఉన్నప్పటికీ అందులో పోస్టును సర్దుబాటు చేయలేదు. మరియు సంఖ్య ఉన్నా కూడా కొన్ని పాఠశాలల నుండి సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులని వేరే పాఠశాలలకు పంపించారు.. కాబట్టి ఇట్టి అసంబద్ధమైనటువంటి సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలి
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >