Posted on 2026-04-17 10:12:49
డైలీ భారత్, కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న జ్ఞానశ్రీ చివరకు హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది.
గదిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >