Posted on 2024-10-02 17:58:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు ఉదయం గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ కొండ నరేష్ మోర శ్రీహరి చొప్పదండి అంజన్న ఊరగొండ రాజు గాజుల వేణు పంపరి అర్జున్ సుంకోజు రమేష్ చారి చొప్పదండి శ్రీనివాస్ కోడం రవి తాటిపాముల విష్ణు వేముల పోశెట్టి కోడం శ్రీనివాస్ సుంచు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >