| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతిపిత కు ప్రధాని, రాష్ట్రపతి నివాళి

జాతిపిత కు ప్రధాని, రాష్ట్రపతి నివాళి

డైలీ భారత్, న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు చేరుకుని జాతిపితను స్మరించుకుంటూ,గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. 

వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్‌ సందర్శించించారు. 

సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహా త్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తా యని,పేర్కొన్నారు.


#new Delhi #Gandhi 

Previous షాద్ నగర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
Next ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
ADVERTISEMENT