Posted on 2024-10-02 11:18:46
డైలీ భారత్, హైదరాబాద్: మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మంగళ వారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబందించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, స్టాల్ లలో సౌకర్యాలు సరిగా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >