| Daily భారత్
Logo




24 గంటల్లో హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ పోలీసులు

News

Posted on 2024-09-30 23:54:21

Share: Share


24 గంటల్లో హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ పోలీసులు

వేములవాడలో నిన్న మల్లయ్య అనే వ్యక్తినీ హత్య చేసిన 5 గురు నిందితులు రిమాండ్ కు తరలింపు

డైలీ భారత్, వేములవాడ:  నిన్న అనగా 29.12.2024 వేములవాడ పట్టణం భగవంత రావు నగర్ కి చెందినటువంటి మామిండ్ల మల్లయ్య అను వ్యక్తికి తన మొదటి భార్య పిల్లలతో ఆస్తి పంపకాల విషయంలో, తగాదాలు జరగడంతో, ఇది దృష్టిలో పెట్టుకొని అతని మొదటి భార్య పిల్లలు అయినటువంటి మామిండ్ల రాజు, అత్తిలి జమున, లంబ మౌనిక మరియు అల్లుళ్ళు అత్తిని  రాజేందర్, లంబ బాలకృష్ణ ఈ ఐదుగురు కలిసి పథకం ప్రకారం మామిండ్ల మల్లయ్యను దారుణంగా చంపారు. అంతేకాకుండా మల్లయ్య యొక్క రెండవ భార్య అయినటువంటి పద్మను కూడా తీవ్రంగా గాయపరిచారు. దీంతో వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి 24 గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్ కి తరలించామని ప్రకటనలో తెలిపారు..

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >