Posted on 2024-09-30 23:16:23
డైలీ భారత్, మహారాష్ట్ర: ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >