| Daily భారత్
Logo




షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు వెల్లువ

News

Posted on 2024-09-11 17:57:52

Share: Share


షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు వెల్లువ

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మెన్ గా ఎన్నికైనందుకు సన్మానం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జర్నలిస్టులు పార్టీలకు అతీతంగా వార్తలు మానవీయ కోణంలో రాయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్ధుల చైర్మన్ గా ఎన్నికైనందుకు షాద్ నగర్ రజక జర్నలిస్టులు పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ  నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు వెలికి తీసి వార్తలు రాసే జర్నలిస్టుల సేవలు మరువలేనివని ఏ రంగంలోనైనా రాణించాలంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలని అప్పుడే విజయం సొంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో సాక్షి శ్రీశైలం, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, నమస్తే తెలంగాణ శివ,ప్రజాపక్షం దన్నారం రమేష్, ప్రజా దర్బార్ శ్రీనివాస్, శ్రీనివాస్, దిశ రమేష్(ఆర్కే) తదితరులు పాల్గొన్నారు..

Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >