Posted on 2026-04-27 16:01:59
డైలీ భారత్, దమ్మపేట: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యన్.రామచంద్ర రావు పుట్టినరోజు సందర్భంగా ఇ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధార నాగేశ్వరరావు ,sc మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు గూడా ముత్యాల రావు, పూచి ప్రసాద్,సత్యనారాయణ,బీజేపీ మహిళా నాయకులు కారం రత్నా కుమారి,ఆళ్ల సుజాత, తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >