Posted on 2024-09-08 19:51:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల స్థానిక బాలికల పాఠశాల గీతా నగర్ లో ఈరోజు తేదీ 8 సెప్టెంబర్ 2024 తేదీన " జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల " నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది . అధ్యక్షులుగా పి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బడుగు రాజశేఖర్, కోశాధికారిగా డి.అర్చన లను ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.శోభన్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నవీన్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎన్నిక పత్రాన్ని అధ్యక్షులు అంజన్న కి అందజేశారు
ఇట్టి కార్యక్రమంలో మురళి నాయక్, స్థానిక పిడి లు ఎల్ డేవిడ్సన్, టి సురేష్, ఏ రవికుమార్ సుధాకర్ ,సుధాకర్ కృష్ణ హరి , ప్రేమ్ కుమార్, సాయి సుధాకర్, జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఇతర సీనియర్ సాఫ్ట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >