Posted on 2024-09-08 07:36:42
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పటేల్ రోడ్డు లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే రవి ముదిరాజ్ ఏర్పాటు చేసిన న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకల చెన్నయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బస్వంఅప్ప,దగ్గు శ్రీనివాస్ యాదవ్, మధు, వాసు జగదీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >