Posted on 2024-09-08 07:36:42
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పటేల్ రోడ్డు లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే రవి ముదిరాజ్ ఏర్పాటు చేసిన న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకల చెన్నయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బస్వంఅప్ప,దగ్గు శ్రీనివాస్ యాదవ్, మధు, వాసు జగదీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >