Posted on 2024-09-08 11:14:34
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: గణేశ్ మండపాల్లో మైక్ పర్మిషన్కు, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్, BJP నేత మాధవీలత మండిపడ్డారు.
అనితక్కా.. ఏంది నీ తిక్క. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా.
మైక్ పర్మిషన్కు ₹100, విగ్రహాలకు ₹350 ఇవ్వాలా? అని ఫైరయ్యారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >