Posted on 2024-09-04 10:43:31
మహేశ్వరాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హర్షగూడను తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఓఆర్ఆర్ పరిధిలోని సమీప 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పాలనకు ఎక్కడా లోటు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >