Posted on 2024-09-04 07:13:31
మహేశ్వరాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హర్షగూడను తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఓఆర్ఆర్ పరిధిలోని సమీప 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పాలనకు ఎక్కడా లోటు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >