| Daily భారత్
Logo




భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

News

Posted on 2024-09-01 11:06:21

Share: Share


భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

డైలీ భారత్, హైదరాబాద్: సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడె. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33).. వారి పిల్లలు షికాంత్(11), విహంత్ (3)లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్

Posted On 2026-03-08 13:28:05

Readmore >
Image 1

కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Posted On 2026-03-08 13:18:13

Readmore >
Image 1

ఉగాది కవి సమ్మేళనం కవితలు పంపండి

Posted On 2026-03-08 11:57:45

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-08 11:17:27

Readmore >
Image 1

ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

Posted On 2026-03-08 09:16:57

Readmore >
Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >