Posted on 2026-03-08 11:57:45
డైలీ భారత్, సిరిసిల్ల: పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం వచ్చే మార్చి 18 న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం లో నిర్వహించ నున్నట్లు మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్, గెంట్యాల భూమేశ్, ఆడెపు లక్మన్ ఒక ప్రకటనలో తెలిపారు..
సంప్రదాయాన్ని అనుసరించి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించేందుకు మానేరు రచయితల సంఘం సంకల్పించింది. ఇందుకోసం ఆసక్తి గల కవి, రచయితల నుంచి ఉగాది కవితలను ఆహ్వానిస్తున్నాం.
ఔత్సాహికులు ఎవరైనా కవితా గానం చేయొచ్చునన్నారు . గానం చేసే కవితలు ముందుగానే తెలియజేయాలి.
పండుగ నేపథ్యం, ప్రాశస్త్యం, జన జీవనం పై ఋతువులో మార్పుల ప్రభావం, రాబోయే కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండాలని ఆశిస్తూ.. పండుగ, ప్రజల్లో కొత్త మార్పులకు చోటు కల్పించాలనే ఆకాంక్షతో ఉండాలి.
మూస ధోరణికి భిన్నంగా ఉండాలి.
ఎంపిక చేసిన కవితలను మాత్రమే గానం చేయాలి.
కవులు తమ కవితలను మార్చి 15 లోపు
98491 57752
నెంబర్ కు వాట్సప్ లో పంపించాలి.
గతం లో గానం చేసినవి, పత్రికల్లో అచ్చయినవి కాకుండా నూతనంగా, నవ్యత్వం ఉట్టి పడేలా కవితల రచనలుండాలి.
పాల్గొన్న ప్రతి కవికీ సంఘం పక్షాన సత్కారం ఉంటుంది. గడువు తరువాత అందిన కవితలు పరిశీలించ బడవు అని గెంట్యాల భూమేశ్, డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ ఆడెపు లక్మన్అధ్యక్ష, కార్యదర్శులు మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >
కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం
Posted On 2026-06-04 15:58:25
Readmore >