Posted on 2026-03-08 13:28:05
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించి అమ్మాయిలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, ఏరియా హాస్పిటల్ వేములవాడ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేట ఈ మూడు ప్రధాన ఆస్పత్రిలో ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో దాదాపు 3773 మంది 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల అమ్మాయిలు ఉన్నారని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునీ టీకాలు వేయించుకోవాలని అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు టికాలు ఇవ్వబడునని ఆకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకుని గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >