Posted on 2026-03-08 13:28:05
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించి అమ్మాయిలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, ఏరియా హాస్పిటల్ వేములవాడ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేట ఈ మూడు ప్రధాన ఆస్పత్రిలో ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో దాదాపు 3773 మంది 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల అమ్మాయిలు ఉన్నారని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునీ టీకాలు వేయించుకోవాలని అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు టికాలు ఇవ్వబడునని ఆకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకుని గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >