Posted on 2026-03-08 08:38:31
హైదరాబాద్: వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని, రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైన ఓ మహిళపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ తన ఇంటిని అగ్రిమెంట్ చేసి, ఆ తర్వాత అదే ఇంటిని మరొకరికి సేల్ డీడ్ చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. జ్యోతిరెడ్డిపై లక్షల రూపాయలు అప్పులు తీసుకుని ముఖం చాటేసిందని పలువురు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారని, శనివారం కూడా ఒకరు రూ. 46 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >