Posted on 2024-09-01 09:02:50
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా శివంపేట మండలం పాoబండ గ్రామంలో రేపు అనగా 01. 09.2024 ఆదివారం నాడు జరిగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ వర్షాభావం కారణంగా వాయిదా వేయడం జరిగింది .ఈ కార్యక్రమం తిరిగి ఎప్పుడు జరిగేది త్వరలోనే తెలియజేస్తాం. ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అని సామాజిక ఉద్యమ వందనాలతో మాసాయిపేట యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా చెట్లపల్లి యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు తెలిపారు
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >