Posted on 2024-09-01 05:32:50
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా శివంపేట మండలం పాoబండ గ్రామంలో రేపు అనగా 01. 09.2024 ఆదివారం నాడు జరిగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ వర్షాభావం కారణంగా వాయిదా వేయడం జరిగింది .ఈ కార్యక్రమం తిరిగి ఎప్పుడు జరిగేది త్వరలోనే తెలియజేస్తాం. ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అని సామాజిక ఉద్యమ వందనాలతో మాసాయిపేట యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా చెట్లపల్లి యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు తెలిపారు
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >