Posted on 2024-08-08 16:13:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ కరాటే గ్రాండ్ మాస్టర్ స్వర్గీయ మల్లేష్ యాదవ్ మెమోరియల్ కరాటే టోర్నమెంట్ ఈ నెల 18 తేదీన మొయినాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ సంబందించిన బ్రూచర్ ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ అశోక్ సాయినాథ్ నరేందర్ పీరు భాస్కర్ వినయ్ పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >