Posted on 2024-08-08 16:12:52
యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ సంస్థల ఆధ్వర్యంలో మేకగూడ గ్రామంలో వనమహోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సి యన్.నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పచ్చదనమే పది కాలాలపాటు సురక్షితంగా ఉంచుతుందని, మానవ మనుగడకు చెట్టు ప్రకృతి ప్రధాన కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామంలో యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ సంస్థల ఆధ్వర్యంలో మేకగూడ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నందిగామ మండల్ అధ్యక్షులు పద్మారెడ్డి, మేకగూడ మాజీ ఎంపీటీసీ రాజు నాయక్,ట్రీ ప్లాంటేషన్ యునిటైట్ సంస్థ మరియు మైక్రోసాఫ్ట్ చందన కమిటీ ఆఫీసర్, చంద్రకాంత్ ఈడీ, మధువతి సీనియర్ మేనేజర్, రాములు మేనేజర్, సాయికిరణ్ మేనేజర్,మాజీ సర్పంచ్ పార్వతమ్మ మల్లేష్ యాదవ్, మహిళా సంఘం నాయకురాలు మంజుల, స్వప్న శిరీషనరసింహ, పిఎసిఎస్ మేకగూడ డైరెక్టర్ యాదయ్య, రైతు కోఆర్డినేటర్ నెంబర్ మేకం రాజు మోహన్ నాయక్ మరియు మేకగూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >