Posted on 2024-08-07 13:56:57
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం 22వ వార్డులో ఈరోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక వార్డు కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మన పరిసరాలను మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా సీజన్ వ్యాధులు మరియు డెంగు, మలేరియా, అతిసారం వంటి రోగాల బారిన పడకుండా మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా చెట్లని నాటి, మన పిల్లలకు, మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ఆస్వాదించేటువంటి గొప్ప అవకాశం ఉంటుందని,కావున ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి స్వచ్ఛతనంతో- పచ్చదనంతో ఉండేందుకు కృషి చేయాలని కౌన్సిలర్లు కూడా సరదా యాదగిరి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాడు స్పెషల్ ఆఫీసర్ భాస్కర్, మల్లమ్మ మేడం, కాలనీవాసులు నడి కూడా యాదగిరి యాదవ్, నరసింహులు యాదవ్, రాములు ముదిరాజ్, బాలస్వామి, వెంకటయ్య, జవాన్ మల్లేష్,మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >