Posted on 2024-08-06 18:51:08
కొందుర్గు మండల నేతలు కృష్ణారెడ్డి, సయ్యద్ సాదిక్ ఆద్వర్యంలో చెక్కుల పంపిణీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందనీ, కాంగ్రెస్ పాలనలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనులు ముందుకు పోతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళ వారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఆద్వర్యంలో నాయకులు సయ్యద్ సాదిక్, బీమిడి అశోక్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి సమక్షంలో శ్రీరంగాపూర్ గ్రామానికీ చెందిన కె అంజయ్య రూ. 22,000, బేరి జంగయ్య రూ. 25,500, మబ్బుల్ జానీ రూ. 60,000 విలువ గల చెక్కులను ఎఎమ్మేల్యే అందించారు. ఈ కార్యక్రమంలో పల్లె మహేందర్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బాబాయ్, టీ జంగయ్య, ఎం సురేష్, ఎండి ఇస్మాయిల్, ఎండి సోను, ఎండి కాజా, సంజీవ, అంజయ్య, బుయ్యని బాలమణి, తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >