| Daily భారత్
Logo




ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మాదాసి కురువ సంఘం నాయకులు

News

Posted on 2024-08-02 18:35:02

Share: Share


ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మాదాసి కురువ సంఘం నాయకులు

మా గోడు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు

శాసన మండలిలో మదాసీ మాదారి కురుమల సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మదాసి మాదారీ కురుమల సమస్యల పట్ల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి శాసన మండలి లో ప్రస్తావించడం పట్ల ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్బంగా షాద్ నగర్ మదాసి మాధారి కురువ సంఘం తాలూకా ప్రదాన కార్యదర్శి కోరే రాజు, మీడియా కన్వినర్ బండ కుమార్ లు మాట్లడుతూ న్యాయమైన హక్కు సాధించుకునేందుకు మదాసి మాదారి కురువలం ఎంతో కాలంగా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. శుక్రవారం శాసన మండలి లో తమ బాధ అర్థం చేసుకున్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆయనకు మదాసి మాదారి కురువసంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందనీ, సంఘం సభ్యులందరి తరపున ఎమ్మెల్సీ కి ధన్యవాదాలు తెలిపారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >