Posted on 2024-07-26 17:26:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కార్గిల్ విజయానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవ కార్గిల్ విజయ్ దివస్ ను భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఊరకొండ రాజు జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ ఆడెపు రేవంత్ గాజుల వేణు గుడ్ల విష్ణు సంగీతం సత్య సాయిరాం మెరుగు శ్రీనివాస్ కోడం రవి వంగ అనిల్ అలవాల నరహరి బండారి వెంకటేశ్వర్లు కోడం ఆనంద్ బాబు గుడ్ల సురేష్ అంకారపు రాజు గుండెల్ని వేణు అన్వేష్ తౌటు రాజలింగం సుంచు ప్రకాష్ కౌరంపల్లి రమేష్ బాలసాని అనిల్ మంచకట్ల భాస్కర్ జంపరాజు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >