Posted on 2026-07-08 14:18:42
డైలీ భారత్, కామారెడ్డి: సర్పంచుల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూమన్నయాదవ్ గారి మర్యాదపూర్వకంగా కలిసిన బిక్కనూర్ మండల సర్పంచ్లు అనంతరం భూమన్న యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్లకు 25వేల గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వాణి వాసు యాదవ్ శ్రీనివాస్ జగదీష్ నీలం రెడ్డి గంధం భూమయ్య బన్నీ పలు సర్పంచులు పాల్గొన్నారు
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >