Posted on 2024-07-21 19:27:41
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: నందిగామ మండలం మొదల్లగూడ గ్రామంలో పోచమ్మ, మైసమ్మ బోనాల పండుగ కార్యాక్రమంలో పాల్గొన ఎమ్మెల్సి ఎన్.నవీన్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎన్.ఉమా ప్రవీణ్ రెడ్డి,మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కట్న మాదవి రవీందర్, మాజీ వార్డ్ మెంబెర్స్, కో ఆప్షన్ మేబెర్స్,మరియు బిఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >