Posted on 2024-07-15 12:41:16
ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సీఐ విజయ్ కుమార్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పాటుపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోలీసు శాఖకు సూచించారు.
సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సీఐ పి. విజయకుమార్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక మొక్కను బహుకరించారు. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేను సిఐ కలుసుకున్నారు..
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >