Posted on 2024-07-15 12:41:16
ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సీఐ విజయ్ కుమార్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పాటుపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోలీసు శాఖకు సూచించారు.
సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సీఐ పి. విజయకుమార్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక మొక్కను బహుకరించారు. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేను సిఐ కలుసుకున్నారు..
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >