Posted on 2026-04-27 15:55:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గోమాత గౌరవ ప్రచారంలో భాగంగా జూలూరుపాడు మర్చిపోవద్దు గుర్తుంచుకోండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా భాగంగా యావత్ భారతదేశంలో మండల తహసిల్దార్ ఆఫీస్ లో గోరక్ష విభాగం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు తహసిల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండలంలో పలు గ్రామాల్లో గోవద నిషేధించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, శ్రీనాథరాజుల శ్రీనివాస రాజు, సాయి, వీరయ్య, నిమ్మటూరి రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >