Posted on 2024-07-14 09:42:59
డైలీ భారత్, న్యూస్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >