Posted on 2024-07-13 17:51:08
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందు బాబులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మద్యం సేవిస్తున్న ప్రాంతంలో మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
12 మంది, 5 ఆటోలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >