Posted on 2024-07-13 09:47:26
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
డైలీ భారత్, గుజరాత్ డెస్క్ : ఆన్లైన్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. గుజరాత్ లోని వడోదరలో సమోసాలలో గోమాంసాన్ని కలిపి తయారు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారు. వడోదరలోని న్యూ హుసేని సమోసా సెంటర్లలో చాలా కాలంగా గోమాంసంతో తయారు చేసిన సమోసాలను విక్రయిస్తుండగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా వివిధ ప్రాంతాలకు ఈ సమోసాలు సరఫరా అయ్యాయి 300 వందల కిలోల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >