| Daily భారత్
Logo




గో మాంసంతో సమోసాలు

News

Posted on 2024-07-13 09:47:26

Share: Share


గో మాంసంతో సమోసాలు

ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.

డైలీ భారత్, గుజరాత్ డెస్క్ : ఆన్లైన్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. గుజరాత్ లోని వడోదరలో సమోసాలలో గోమాంసాన్ని కలిపి తయారు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారు. వడోదరలోని న్యూ హుసేని సమోసా సెంటర్లలో చాలా కాలంగా గోమాంసంతో తయారు చేసిన సమోసాలను విక్రయిస్తుండగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా వివిధ ప్రాంతాలకు ఈ సమోసాలు సరఫరా అయ్యాయి 300 వందల కిలోల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >