Posted on 2024-07-13 09:47:26
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
డైలీ భారత్, గుజరాత్ డెస్క్ : ఆన్లైన్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. గుజరాత్ లోని వడోదరలో సమోసాలలో గోమాంసాన్ని కలిపి తయారు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారు. వడోదరలోని న్యూ హుసేని సమోసా సెంటర్లలో చాలా కాలంగా గోమాంసంతో తయారు చేసిన సమోసాలను విక్రయిస్తుండగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా వివిధ ప్రాంతాలకు ఈ సమోసాలు సరఫరా అయ్యాయి 300 వందల కిలోల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >