Posted on 2023-10-28 11:32:31
డైలీ భారత్: తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వ లేదు, పార్టీ అధ్యక్షుల కి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందన ను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని తుది నిర్ణయం తీసుకుంటాను.
సోషల్ మీడియాలో నా కొడుకు కి నాకు మధ్య టికెట్ కోసం పోటీ అని తప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారు. మోడీ మంచి నాయకుడు కానీ ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదు. కనీసం తనకు మొదటి జాబితా లో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం తో తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నాను.
రెండో లిస్టులో పేరు వున్నా నేను పోటీ చేయను
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >