Posted on 2023-10-28 11:34:40
డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వ్యభిచార గృహాలపై సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ రాజ్, సిఐలు అజయ్, అంజయ్య తన సిబ్బందితో వ్యభిచార గృహాలపై శుక్రవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో ఐదుగురు విటులను, ముగ్గురు నిర్వాహకులు అరుణ, విజయ, శోభాను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 76,050/- నగదు స్వాధీన పరుచుకున్నారు.
అనంతరం పదిమంది బాధిత మహిళను గుర్తించి, సఖి సెంటర్ కు తరలించారు.
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >